యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం వద్ద మహిళా రైతులు పండుకుని పడిగాపులు కాసేంత దుస్థితిని కాంగ్రెస్ సర్కారు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
పోడు సాగుచేసుకుంటున్న మహిళా రైతులపై అటవీ అధికారులు, సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి బీట్ పరిధిలో శుక్రవారం జరిగింది.
Agriculture Material | నార్సింగి మండలంలో మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేయడం జరుగుతుందని మండల వ్యవసాయశాఖ అధికారి ఎం యాదగిరి తెలిపారు. రాయితీపై వ్యవసాయ, ట్రాక్టర్ పనిముట్లను అందజేయడం జరుగుతుందన్నా�
Agricultural implements | వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50 శాతం రాయితీ పై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైతులపై అటవీ అధికారులు దాడికి దిగారు. అటవీ భూముల్లో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. భూపా
రుణమా ఫీ కాలేదని మహిళా రైతులు భగ్గుమన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లిలో మంగళవారం మహిళలు తుంగతుర్తి ఎమ్యెల్యే మందుల సామేల్ను నిలదీశారు.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)ను ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా గుర్తించడం లేదని ఆంధ్రప్రదేశ్ తరఫు సాక్షి అనిల్కుమార్ గోయెల్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణాజలాలను తెల�
వ్యవసాయ అనుబంధ రంగాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యవసాయ కళాశాల అసోషియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్కుమార్ స్పష్టం చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత
కార్పొరేట్ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రోత్సహిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు సాగు చేసే పంటలు కనుమరుగయ్యాయని పలువురు మహిళా రైతులు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ డెక్కన్�
చిరుధాన్యాల సాగుతో ఆహార భద్రత సాధ్యమని మహిళా రైతులు ఉద్ఘాటించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు కనుమరుగు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Rahul Get married | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన (Get Rahul married) మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు పెళ్లి చేయాలని తల్లి సోనియా గాంధీతో మహిళా రైతులు అన్నారు. స్పందించిన ఆమె తగిన అమ్మాయిని చూడాలని వారికి తె�
కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై గంగాధర మండలం లింగంపల్లిలో మహిళా రైతులు, కూలీలు వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్పై మండిపడుతూ పాటలు కై�