మియాపూర్ : నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించటంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిరం�
కొండాపూర్ : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారమందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సో�
మియాపూర్ : పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా తాను�
మియాపూర్ : రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను నియమించినందుకు గాను మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సీఎ�
మియాపూర్ : రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారంలో సహచర ఎమ్మెల్యేలు,పలువురు కార్పొరేటర్లతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా మహ�
మియాపూర్ : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా…ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు సంక్షేమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలోనూ మరిన్�
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలలో, కాలనీల్లో జాతీయ పతాకావి�
మియాపూర్ : సీఎం సహాయ నిధి ఆపదకాలంలో పేదల పాలిట పెన్నిదిలా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న పేదలకు ఈ పథకం కొండండ అండగా నిలుస్తున్నదన్నారు.
మాదాపూర్ : హఫీజ్పేట్లోని జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీలో పెండింగ్ పనులతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హఫీజ్పేట్ జన�
మియాపూర్ : వర్షాకాలంలో ముంపు సమస్య పునరావృతం కాకుండా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గత ప్రభుత్వాలు వీటిని విస్మరించాయని తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా తీసుకుని �
మియాపూర్ : శేరిలింగంపల్లి అభివృద్ధికి అధికారులు, కాంట్రాక్టర్లు సహరించాలని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి కోరారు. వ్యాపార కోణంలో కాకుండా సామాజిక దృక్పథంతో ప్రతి ఒకరు అభివృద్ధి పనుల్లో భాగంగా అలసత్వం వహించ�
మియాపూర్ : రాష్ట్రంలో అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గ సమున్నాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టినట్లు, రాబోయే రోజులలో ఈ పురోగతిని
మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని సమున్నత అభివృద్దిలో అగ్రభాగంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు, పెరుగుతున్న జనాభా కాలనీల నేపథ్యంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అదనం గా
కొండాపూర్ : నియోజకవర్గ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్�
మియాపూర్ : ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న సమాంతర రహదారులకు విద్యుత్తు వెలుగులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని మియా�