పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు నిలబడి ఫొటోలు తీసుకోవాలని భర్త వేధింపులు.. చదువు మానేసి ఇంట్లో కూర్చుని వంట పని నేర్చుకుంటూ అత్తామామల సూటిపోటి మాటలు.. ఇలా మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్
బీజాపూర్: చట్టపరంగా ఒక్కటైన భార్యాభర్తల మధ్య శృంగారం నేరం కాదు అని, ఒకవేళ బలవంతంగా సెక్స్ జరిగినా అది రేప్ కాదు అని చత్తీస్ఘడ్ కోర్టు ( Chhattisgarh High Court ) ఇవాళ ఓ తీర్పులో పేర్కొన్నది. ఆ కేసులో సద�
బెంగళూరు: చికెన్ ఫ్రై వండలేదని, భార్యను భర్త హత్య చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 28 ఏండ్ల షిరిన్ బాను ఆగస్ట్ 18 రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్�
కాల్పులు| న్యూఢిల్లీ: ఇద్దరికి ఏడాది కిందే వివాహమయ్యింది. అయితే తగాదాలతో వేర్వేరుగా ఉంటున్నారు. అమ్మగారింట్లో ఉన్న ఆమెతో తరచూ గొడపడుతున్నాడు. విసుగుచెందిన ఆమె తన భర్తపై కేసు పెట్టింది. దీంతో కేసు వాపసు త�
భార్య అక్రమ సంబంధం | భార్య మరొక వ్యక్తితో అక్రమసంబంధం కలిగి ఉండటం తట్టుకోలేక మనస్తాపంతో ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసున్న సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం కొత్త తండాలో గురువారం వెలుగులోకి వచ్చింది .
మెహిదీపట్నం: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో భర్తను ,ప్రియుడి సహకారంతో హత్య చేసిన భార్యను ,ఆమెప్రియుడిని హబీబ్నగర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్ట�
నిజామాబాద్ | భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగేపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా
రావల్పిండి : వేరొకరిని పెండ్లి చేసుకునేందుకు విడాకులు ఇవ్వాలని కోరిన మాజీ భార్యను తీవ్రంగా హింసించి ఆమె ముక్కు కోసిన వ్యక్తి ఉదంతం పాకిస్తాన్లోని గుజర్ఖాన్ ప్రాంతంలో వెలుగుచూసింది. చట్టపర�
స్త్రీ భార్యగా మారినప్పుడే ఆమె అసలైన అవతారం బయటికి వస్తుందని అంటున్నారు అగ్ర దర్శకుడు రామ్గోపాల్వర్మ. వివాదాస్పద అంశాల్ని స్పృశిస్తూ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంటారాయన. ఈ మధ్య వెబ్సిరీస్ల
అనుమానం| నిజామాబాద్: జిల్లాలోని రుద్రూర్లో దారుణ హత్య జరిగింది. భార్య, కూతురిని హత్య చేసాడు భర్త. రుద్రూర్కు చెందిన మల్లీశ్వరీ, గంగాధర్ భార్యాభర్తలు. వారికి ఒక కూతురకు ఉన్నది. కాగా, భార్య మల్లీశ్వరిపై �
తండ్రీకూతుళ్ల దారుణ హత్య | కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చేతిలో భార్యతోపాటు ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు.