తండ్రీకూతుళ్ల దారుణ హత్య | కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చేతిలో భార్యతోపాటు ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు.
నాకు ఈ మధ్యే పెండ్లయింది. అయితే, నా భార్య వక్షోజాలు వదులుగా ఉన్నాయి. పెండ్లికాని అమ్మాయిల వక్షోజాలు స్టిఫ్గా ఉంటాయంటారు కదా! ఆమెకు పెండ్లికి ముందు వేరే సంబంధాలు ఉన్నాయంటారా?
మంచిర్యాల| మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సాయికుంట కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి చంపింది. కొప్పుల నాగరాజు (49) తన కుటుంబంతో కలిసి సాయికుంట కాలనీలో నివసిస్తున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై వరకట్నం కోసం వేధించాడు.. కేసు పెట్టారని అత్త, భార్యపై పగ పెంచుకున్నాడు. కిరాయి రౌడీలతో కలిసి ఇద్దరినీ హత్య చేయించాడు.
లక్నో : ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెండ్లికి సిద్ధమైన భర్త (మతపెద్ద)ను భార్య హత్య చేసింది. ముజఫర్నగర్ సమీపంలోని షికార్పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. మూడో భార్య కోసం మతపె�
ఆత్మ హత్య | భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్రంపోడు మండలం తానేదారుపల్లిలో ఈ ఘటన జరిగింది.
Husband murder wife: రాజస్థాన్లోని కోటా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యను దారుణంగా నరికి చంపి ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లాడు.
మూడో అంతస్థు| కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను మూడంస్థుల బిల్డింగ్ పైనుంచి తోసేశాడో కీచక భర్త. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. తన మరదలికి ఫోన్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ
అహ్మదాబాద్ : వ్యవసాయ కూలీగా పనిచేసే ఓ వ్యక్తి ప్రియుడితో తన భార్య కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా హింసించాడు. గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోని ఓ గ్రామ
భార్యపై కోపం| బీహార్లోని పట్నాలో ఘోరం జరిగింది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో పిల్లలను చంపాడో భర్త. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్పూర్ గ్రామానికి చెందిన కమల్దేవ్.. వీణా దేవి అనే మహి�