Vir Das | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కమెడియన్ కూడా ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Air India | ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 82 ఏళ్ల వృద్ధురాలికి ఎయిర్ ఇండియా సిబ్బంది వీల్ఛైర్ (Wheelchair) నిరాకరించారు. దీంతో ఆ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్లి కిందపడిపోయి తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు.
Wheelchair | నడవలేని స్థితిలో ఉన్న వారికి, వృద్ధులకు రైల్వే స్టేషన్లలో వీల్చైర్ (Wheelchair) సదుపాయం ఉచితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, ఓ ఎన్నారైకు వీల్చైర్ సేవలు అందించినందుకు గానూ ఓ పోర్టర్ రూ.10 వేలు వసూలు �
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయనకు ఏమైంది?. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో �
Air India Fined | వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింద�
Kota hospital | ఆసుపత్రిలో వీల్చైర్ లేకపోవడంతో ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. గాయపడిన కుమారుడ్ని ఏకంగా స్కూటర్పై ఆసుపత్రిలోని లిఫ్ట్లో మూడో అంతస్తుకు తీసుకెళ్లాడు. విస్తూపోయే ఈ సంఘటన రాజస్థాన్లోని కోట�
న్యూఢిల్లీ: చక్రాల కుర్చీలో ఎయిర్పోర్ట్కు వచ్చిన 80 ఏండ్ల వృద్ధురాలి దుస్తులను బలవంతంగా విప్పించి తనిఖీ చేశారు. దీనిపై ఆ వృద్ధురాలి కుమార్తె ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సీఐఎస్ఎఫ్ ఆ