PM Modi | పశ్చిమాసియా (West Asia) లో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో దద్ధరిల్లుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia) లో ఉన్న ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప
ముంబై, జూన్ 25: దేశీయ ఐటీ సంస్థలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ దెబ్బకు ఐటీ రంగ సంస్థల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో నిఫ్టీ సూచీ ఏకంగా 9 శాతం �
LPG supply : దేశంలోని వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ఉన్న అన్ని రకాల ఆంక్షల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శా�
Crude Oil Prices | కొన్ని రోజుల క్రితం వరకు ప్రపంచ మార్కెట్ల (World Markets) ను కలవరపెట్టిన చమురు ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి ప్రయత్నాలు ముందుకు స
Strait of Hormuz | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనూ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై అమెరికా, ఇరాన్ (US-Iran) తరచూ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నాయి. హర్మూజ్ నిర్వహణను ఇరానే (Iran) చూస్తుంద�
Strait of Hormuz | భారత సముద్ర వాణిజ్యానికి, ఇంధన భద్రతకు పెద్ద ఊరట లభించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని మూడు భారత జెండా కలిగిన భారీ క్రూడ్ ఆయిల్ (Crude Oil) ట్యాంకర్లు విజయవంతంగా దాటాయి. 8.6 లక్షల
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం.. భారతీయ కంపెనీల లాభాలపై పడే వీలున్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసిక�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లబడుతుండటంతో వరుసగా మూడు రోజుల్లో సూచీలు పరుగులు పెట్టాయి.
దాదాపు నాలుగు నెలల యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇరాన్ ఒక శాంతి ఒప్పందంపై అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు సోమవారం ఒక అవగాహన ఒప్పందంపై వర్చువల్గా సంతకం చేశాయి.
పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రధాని మోదీ తన ‘ఎక్స్' పోస్టులో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై
పశ్చిమాసియాలో ఘర్షణలను నిలిపివేయడానికి అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై ఆదివారం నాటికి జెనీవాలో సంతకాలు జరిగే అవకాశం ఉందని పాశ్చాత్య వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. ఆ�
క్షిపణి దాడులు, బాంబు పేలుళ్లతో పశ్చిమాసియా మళ్లీ దద్దరిల్లింది. ఇరాన్పై మరోసారి అమెరికా భీకర దాడులకు దిగింది. ఇరాన్లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. వరుసగా రెండు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు రాణించడం, క్రూడా�