పెండ్లిలో అందంగా కనిపించాలన్న ఓ పెండ్లికూతురు తాపత్రయం ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టింది. కర్ణాటకలోని హసన్ జిల్లా అరసికరె గ్రామానికి చెందిన యువతి పెండ్లి త్వరలో జరగాల్సి ఉంది.
అందరిలానే తానూ అనుకుంది ఓ వధువు. రెండు రోజుల్లో వివాహం ఉండగా.. మేకప్ (Makeup)కోసం ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటిపార్లర్కు (Beauty parlour) వెళ్లింది. బ్యుటీషియన్ ఆమె ముఖానికి అప్లయ్చేసిన ఫేస్మాస్క్ వికటించింది. దీంతో ఆమె �
Kerala shocker | సెబాస్టియన్ అనే వ్యక్తికి ఇటీవల వివాహమైంది. అయితే తనను పెళ్లికి ఆహ్వానించకపోవడంపై పొరుగున నివసించే బిను అనే వ్యక్తి అవమానంగా భావించాడు. దీంతో వరుడి ఇంటిపై అతడు రాళ్లు విసిరాడు.
భోజనం ప్లేట్లను తిరిగి వినియోగించాల్సి ఉండటంతో డీజే బృందం త్వరగా తినాలని క్యాటరింగ్ సిబ్బంది కోరారు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వారు వేచి ఉన్నారు. మెల్లగా తింటున్న డీజే బృందంపై క్యాటరింగ్ సిబ్బంది మండి�
బాలీవుడ్ అగ్ర కథానాయిక కియారా అద్వాణీ-హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం మంగళవారం రాత్రి రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్లో వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంద�
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక మధురానుభూతి. వివాహ వేడుకను ఘనంగా చేసుకోవాలని, అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా ఉంచుకుంటారు.
వరుడి స్నేహితులు పటాకులు కాల్చారు. అక్కడున్న వధువు బంధువులకు ఇది నచ్చలేదు. వరుడి స్నేహితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. ఈ గ
విడాకులైన అమ్మాయికి మళ్లీ పెళ్లి అంత సులభం కాదు. అబ్బాయిలకైనా తీవ్ర సమస్యే. అలాంటి జీవితాలు అక్కడితోనే ఆగిపోకుండా.. మరో ప్రయాణం మొదలుపెట్టేందుకు ‘రొమాన్స్ రిబూట్' డేటింగ్ కమ్యూనిటీ సహకరిస్తుంది
మన దేశంలో ప్రధాన నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. టైమ్కి గమ్యానికి చేరాలంటే ఇంటి దగ్గర కనీసం గంట, రెండు గంటల ముందే బయలుదేరాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతో�
కేరళలోని ప్రసిద్ధ గురువయూర్ ఆలయంలో సోమవారం ఓ వివాహ వేడుక జరిగింది. కాసేపట్లో పెళ్లి తంతు మొదలవుతుందనగా.. వధువు అందంగా ముస్తాబై మండపానికి చేరుకుంది. అక్కడ డ్రమ్స్ వాయిస్తున్న బ్యాండ్ బృందాన్ని చూసి.. వ�