విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. సీట్లు పెంచిన అధికారులు వెబ్ ఆప్షన్ల నమోదు గడువును మాత్రం పెంచలేదు. దీంతో విద్యార్థులు తిప్పలు పడాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్ల ఎంపికకు కుస�
మీరు.. ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్కు హాజరయ్యారా..? అయితే మీకు ఏ కాలేజీలో సీటు రాబోతున్నదో మీరు ముందే తెలుసుకోవచ్చు. సీటు నచ్చకపోతే కావాలంటే వెబ్ ఆప్షన్లలో మార్పులు కూడా చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శు
ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్లో ఇబ్బందులు ఉండకూడదని సంఘం తరఫున కంప్యూటర్లు ఏర్పాటు చేశామని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు స్వామి తెలిపారు.
: ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రూ.200 ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. వెబ్ ఆప్షన్ల గడువు ఆదివారంతో ముగియనున్నది. శనివారం వరకు 11,839 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుక�
ఉపాధ్యాయ బదిలీల్లో మొదటి ప్రక్రియ అయిన జీహెచ్ఎం (గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు) బదిలీల వెబ్ ఆప్షన్ల గడువు శనివారం ముగియనున్నది. వీరికి శుక్ర, శనివారాల్లో వెబ్ ఆప్షన్లకు విద్యాశాఖ అవకాశం కల్పించించిన �
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీట్లు కేటాయించి ఆయా వివరాలను అధికారులు మీడియాకు వెల్లడిస్తారు.
Kaloji health university | పీజీ మెడికల్ (PG Medical) కన్వీనర్ కోటా భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ (Kaloji health university) రెండో విడుత నోటిఫికేషన్ విడుదల చేసింది.