హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. వెబ్ ఆప్షన్ల గడువు ఆదివారంతో ముగియనున్నది. శనివారం వరకు 11,839 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు.