Heavy Rain | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మదాపూర్, షేక్పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్, కిస్మత్పర్, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. అత్తాపూర్�
నైరుతి రుతుపవనాలు ఈ నెల 9 లేదా 10న తెలంగాణలో ప్రవేశించవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. గత ఏడాది జూన్ 6న రాష్ట్రంలోకి వచ్చిన రుతుపవనాలు 9 నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈసారి రుతుపవనాల రాక
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గురువారం పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదు�
హైదరాబాద్ : బంగాళాఖం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్ కంటే ఆరు రోజులు
న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను మరో రెండు రోజులు బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర, ఒడిశా వైపు కదులుతోందని పేర్కొంది. తుఫాను �
శుక్రవారం ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని...
హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్నగర్, బహదూర్పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. జంట నగరాల పరిధిలో పలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. ఉదయం 11 గంటలకే భానుడు ప్రతాపాన్ని చూపుతుండడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎం
జమ్మూ : శీతల ప్రాంతమైన జమ్మూలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉష్ణోగ్రతలు 37.3 డిగ్రీలకు చేరగా.. 76 సంవత్సరాల రికార్డు బద్దలైంది. ఇంతకు ముందు 1945 మార్చి 31న 37.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ డైరె
అమరావతి: చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇళ్ల ను
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన నైరుతి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. మరోవైపు కర్ణాటక నుంచి విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు అల్పపీడన ద్రోణి విస్తరించడంతో బంగాళాఖాతం