Weather Report | దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగాపడిపోతున్నాయి. వాయువ్య దిశ నుంచి నగరం వైపు చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. నూతన సంవత్సరం తొలిరోజై�
Weather Report | దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది.
Rains | తెలుగు రాష్ర్టాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.
India vs Pakistan: అహ్మాదాబాద్లో వర్షం పడే ఛాన్సు ఒక్క శాతం మాత్రమే ఉంది. ఎటువంటి వెదర్ ఆటంకం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పగటి పూట మేఘాలు ఉన్నా.. రాత్రికి అవి క్లియర్ అయ్యే ఛాన్సు ఉంది. హోరాహోరీ
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు ఢిల్లీ నుంచి వెనుదిరిగినట్లు ఇవాళ ఐఎండీ ప్రకటించింది. ఈసారి సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలోనే వర్షం పడినట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచే నగరంలో వర్షాలు పడ�
Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. హుస్సేన్సాగర్, సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. ముషీరాబాద్, చిక్కడపల్లి, , అంబర్పేట, యూఓ క్యాంపస్తో పాటు �
Weather Report | నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్�
Weather Report | తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపుడుతున్నాడు. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో జనం వణికిపోతున్నారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Report | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో దస్�
Weather Alert | ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల అవర్తనం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, వడగండ్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నగరంలో పలు చోట్ల ఈదురుగాలులత�
రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నది. ఛత్తీస్గఢ్లోని మధ్య భాగాల నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నది. ఈ ప్రభావంతో ర