వాతావరణంలో విభిన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి..క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. వివిధ పనుల కోసం రోడ్లపైకి వచ్చిన పౌరులు జోరు వానలో చ
ప్రజలకు వర్షానికి సంబంధించి ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తున్నదని, ఆ దిశగా వివిధ విభాగాలతో కలిపి సమన్వయం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగ�
IND Vs NZ Match Weather | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. 2000 సంవత్సరంలో ఫైనల్లో ఇరు జట్లు ఫైనల్లో తలపడగా.. మళ్లీ 25 సంవత్సరాల తర్వా�
సీరోలు సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వర్తించే మూడు నరేందర్ ద్వారానే ఆకేరు వాగు నీటి ఉధృతిలో మరిపెడ మండలం సీతారాంతండా మునిగిపోతుందని బయట ప్రపంచానికి తెలిసింది. సీరోలులో విద్యుత్ శాఖలో పనిచేస్త�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా పంటలు నీట మునగగా పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలతోపాటు మూసీ, ఈసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్�
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. కులకచర్ల, మోమిన్పేట, తాండూరు, బషీరాబాద్, యాలాల, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో 100 మి.మీటర్లకుపైగా వర్షపాతం నమోదైం�
అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఎడతెరిపి లేని వర్షంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా లు తడిసి ముద్దవుతున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వ ర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల దంచికొట్ట గా.. కొన్ని చోట్ల ముసురుతో ముంచెత్తింది. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వాన కురిసి�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షానికి ఎండుముఖం పట్టిన పత్తి, వేరుశనగ, కంది తదితర ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. వరి వేసే రైతులకు ఊరట కలిగించింది.
అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి తెరిపి లేకుండా పడుతుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి.
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నుంచి ఈ నెల 19 వరకు అక్కడక్కడా తేలికపాటు లేదా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం చలి ఒక్కసారిగా మరింత పెరిగింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంది. ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning), ఈదురు గాలులతో (Gusty winds) కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను ఇగం వణికిస్తున్నది. పొద్దంతా ఈదురుగాలులు వీచడం.. రాత్రిళ్లు చలితో గిరిజనులు గజగజ వణికిపోతున్నారు. ఈ సీజన్లో ఆదివారం రికార్డుస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.