Asaduddin Owaisi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఏఐఎంఐఎం అధినేత (AIMIM Chief), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi) ఓ ఛాలెంజ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. వయనాడ్ (Wayanad) నుంచి కాకుండ�
Road accident | కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సమీపంలో జీపు అదుపు తప్పి 25 అడుగుల లోతు లోయలో పడింది. మూల మలుపు వద్ద జీపు కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఉన్న లోయలోకి దూసుకుపోయింది.
గిరిజన హక్కుల కోసం గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ దేశానికి నిజమైన యజమానులు ఆదివాసీలేనని అన్నారు. భూమి, అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు. తాను దేశవ్యాప్త�
Rahul Gandhi | లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారిగా తన పార్లమెంట్ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్ల
తన పేరు చివర ఎంపీ పదవి, పదాన్ని బీజేపీ తొలగించినా వయనాద్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తనను నిరోధించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున ప్రస్తుతానికి వ్యాఖ్య ల�
Rahul Gandhi | నేరపూరిత పరువునష్టం కేసు(criminal defamation)లో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ (Kerala)లోని వయన�
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్ర నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం శుక్రవారం కీలక నిర్ణయం �
రాహుల్ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నిక ప్రకటించవచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం రాహ�
కేరళ రాష్ట్రం వయనాడ్లోని ఓ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో అందించిన ఆహారం తిన్నాకా 60 మంది విద్యార్థులు వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే స
వయనాడ్: కేరళలోని వయనాడ్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆఫీసును ధ్వంసం చేసిన కేసులో 19 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది. ఈ కేసుతో లింకున్న మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉ�
తిరువనంతపురం: కేరళలో మరో వైరస్ కలకలం రేపుతున్నది. తీవ్రంగా వ్యాపించే నోరో వైరస్ కేసులు వాయనాడ్ జిల్లాలో నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వైత్�
Passport cover: వాయనాడ్ జిల్లా కనియంబెట్ట గ్రామానికి చెందిన మితున్ బాబు ఇటీవల అమెజాన్లో పాస్పోర్ట్ కవర్ కోసం ఆర్డర్ చేశాడు. కానీ, అతనికి పాస్పోర్ట్ కవర్తోపాటే ఏకంగా