ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు.
ఆదిలాబాద్ పట్టణంలో మూడు దశాబ్దాల్లో ఎప్పుడు లేని విధంగా నీటి ఎద్దడి కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్లు ఆరోపించారు. బుధవారం కలెక్టర్ రాజర్షితోపాటు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రా�
పాచితో కూడిన వాటర్ ట్యాంకులు, పాకురు పట్టిన పైప్లు, ట్యాంకుల చుట్టూ అపరిశుభ్రత, పైప్లైన్ లీకేజీలు, నెలల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం, ఫలితంగా కలుషిత నీరే ప్రజలు వినియోగించాల్సి వస్తున్నది.
వానకాలంలోనూ తాగునీటి కోసం గిరిజన గ్రామాల ప్రజలు తంట్లాడుతున్నారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలోని పలు కాలనీల వాసులు అవస్థలు
తాగునీటి కోసం నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి ఎస్సీకాలనీ మహిళలు తిప్పలు పడుతున్నారు. వాటర్ట్యాంక్ ఉన్నప్పటికీ పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో పది రోజు�
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ఉత్సవా
మండలంలోని వేచరేణి శివారు ఎల్లదాస్నగర్లో తాగు నీటిని అందించే 10వేల లీటర్ల నీటి ట్యాంకు నుంచి నిత్యం మిషన్ భగీరథ జలాలు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదు.కొన్ని గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి తండ్లాడుత�
వేసవిలో పశువుల దాహం తీర్చడానికి గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి తొట్లను నిర్మించింది. తొట్ల నిండా నీరు నింపడంతో ఉదయం, సాయంత్రం పశువులు, గొర్రెలు, మేకలు తమ దాహార్తిని తీర్
మండల కేంద్రంలోని బీసీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి.
ఎండాకాలం ఆరంభంలోనే కన్నీటి కష్టాలు ప్రారంభ మయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య షురూ అయ్యింది. కోటగిరి మండలం నాచుపల్లి తండాలో ప్రజలు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు.
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జి ల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు అంతరా యం కలుగకుండా గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్�
ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలతో పాటు కస్తూర్బా విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. ఆయా చోట్ల సోలార్ హీటర్లు ఏర్పాటు చేయగా, అవి పనిచేయకపోవడంతో చేతి పంపులు, నీటి ట్యాంకులను ఆశ్రయిస్తూ అష్టకష్టాలు పడుతున్�
మనిషి బతికి ఉండాలంటే గాలి తర్వాత కావాల్సింది తాగునీరు. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకున్న పాపానపోలే�
షాద్నగర్టౌన్ : ప్రతి ఇంటికి శుద్ధమైన జలాన్ని అందించే విధంగా తెలంగాణ సర్కార్ మిషన్భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలో ఇంటింటికీ తాగునీళ్లను అందించే విధంగ�