నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సోమవారం నీటి సరఫరాను నిలిపివేసి.. విధులు బహిష్కరించి జేఏసీ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, వైరా మండల కేంద్రాల్లో సమ్మె పట్�
తలాపున గోదావరి నిండుకుండలా ప్రవహిస్తున్నా.. ఇక్కడి ప్రజలకు మాత్రం తాగునీటి తిప్పలు తప్పడం లేదు. అది కూడా పండగ పూట.. రెండు రోజులుగా తాగునీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు.
హైదరాబాద్ రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. భూకంపం వచ్చిందా అన్న తీరుగా రోడ్డు కుంగిపోతుండడంతో ప్రజలు భయాంందోళనకు గురవుతున్నారు. ఎక్కడ, ఎప్పుడు రోడ్డు కుంగిపోతుందో అని అందోళన వ్యక్తం చేస్తున్నార�
రోడ్లు బాగోలేవంటూ తనను నిలదీసిన సుమేర్పూర్ గ్రామస్థులపై రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి జోరారామ్ , ఆయన అనుచరులు పగబట్టారు. గ్రామానికి కరెంటు, నీటి సరఫరాను కట్ చేశారు.
హైదరాబాద్ మహా నగరానికి అందుతున్న కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణకుగాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు (జీవో ఆర్టీలు) ఇవి. రెండు మంచినీటి పథకాల్లో �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లిలోని ఎస్సీ కాలనీలో ‘తాగు నీటి కష్టాలు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ పత్రికలో ఏప్రిల్ 30న కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన అధికారులు వెంటనే గ్రామ�
వేతనాల కోసం మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచే�
మండలంలోని తొర్తిలో గ్రామస్తులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామంలోని వేంకటేశ్వరాలయం వెనుక ఉన్న కొత్తప్లాట్ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం పల్లెలు, తండాలు తల్లడిల్లుతున్నాయి. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండటంతో జనం గొంతెడుతున్నది. భూగర్భ