జిల్లాలో శనివారం కురిసిన వర్షానికి ఎస్సారెస్పీలో ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్ట్లోకి 3, 472 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం వరకు 11.335 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం, ఆదివ�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో స్వల్పంగా ప్రారంభమైంది. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీటిని ఈ నెల 5న కర్ణాటకలోని ఎల్ఎల్సీ ప్రధానకాల్వ గుండ్లకేరీ సమీపంలోని ఎస్కే�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ క్రమేపీ పెరుగుతున్నది. ఆర్డీఎస్ ఇండెంట్తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్ 2.50 టీఎంసీల నీటిని మంగళవారం టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదిలోకి విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆన�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మం డలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. రెండు రోజులుగా ప్రాజెక్టులోకి వచ్చే వరద తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం ఉన్న�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృ ష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో 16 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరా�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఆదివారం 6, 11 నంబర్ రెండు గేట్లు 1.50 మీటర్లు ఎత్తి 11026 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
నాగార్జున సాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో భారీగా పెరుగడంతో నిండుకుండలా మారింది. జూలై 25 నుంచి నాగార్జునసాగర్కు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇన్ఫ్లో ప్రారంభం కాగా 503 అడుగుల నుంచి క్రమంగా నీటి మట్టం పెరుగుత�
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగునీటి విడుదల కోసం రంగం సిద్ధమైంది. ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి భారీ వరద సాగర్కు పోటెత్తుతున్నది.
Jurala Project | రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల జలాశయానికి నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఇక్కడ 41 గేట్లు ఎత్తేసిన అధికారులు.. 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. ఈనెల ప్రారంభం నుంచి మహారాష్ట్రలోని గైక్వాడ్, నాసిక్, గోదావరి తీర పరీవాహక ప్రాంత�
Nagarjuna Sagar | జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కృష్ణానది పరీవాహంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లోతో రిజర్వాయర్లో రెండు పంటలకు సరిపడా నీరు ఉండడంతో ఎన్నెస్పీ అధికారులు ముందస్తుగా వానకాలం సాగుకు నీటి విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విద్
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు కృష్ణమ్మ పరుగులు పెడుతుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 18 అడుగుల మేర నీరు పెరిగి డ్యాం గేట్లకు తాకింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 అడుగులకు �
ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92,350 క్యూసెక్కుల వరద వచ్చి �