మెండోర : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గ్రామాలల్లో పంట పొలాలను వరద నీరు ముంచె
sriram sagar project | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 24,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
హిమాయత్ సాగర్ | నగర శివారులోని హియాయత్ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అధికారులతో కలిసి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు.