Sagar Dam | నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్రామ్ వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. అర్ధరాత్రి నుంచి డ్యామ్పై ఆంధ్రా పోలీసులు తిష్ట వేశారు. 26 గేట్లలో మధ్యలో 13 గేట్ల వద్ద ముళ్ల కంచె, టెంట్లు వేసుకుని పో�
Minister Jagadish Reddy | సాగర్ నీటి విషయంలో మొండి వైఖరితో ఏపీ తొండి చేస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో గురువారం ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ�
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంల
కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. కొత్త ట్రిబ్యునల్ వేయవచ్చని కేంద్ర న్యాయశాఖ సలహా ఇచ్చినా, పదేపదే సంప్రదింపుల పేరుతో ఎనిమిదేండ్లుగా తా
రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మార్చి 9న హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. సమావేశంలో పాల్గొనాలన
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�