‘బీటలు వారిన బీడు భూములను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి సాగు నీళ్లు ఇచ్చినందుకేనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశాయి. తెలంగాణ సాధకుడిని, ఆయన నిర్మిం�
ఏ ఊరికి వెళ్లినా... బీడు భూముల్లో, డొంకలు, దారి పక్కన ఉమ్మెత్త (దత్తూర) మొక్క కనిపిస్తుంది. దీనిని సులభంగానే గుర్తుపట్టవచ్చు. ఇది పొదలా పెరుగుతుంది. ఈ మొక్క మూడు అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. పూలు పెద్దగా, గంట
పోడు భూముల్లో అటవీ అధికారులు చేపడుతున్న ట్రెంచ్ పనులను రైతులు అడ్డుకున్నారు. మహిళా రైతు జేసీబీకి అడ్డుగా పడుకున్నారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెకొన్నాయ�
భద్రాద్రి జిల్లాలో పోడు వివాదాలు మళ్లీ మొదలవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెల్లగా పెరుగుతున్నాయి. తమ బతుకు పోరాటంగా గొత్తికోయలు అటవీ భూములను నరికి పంటలు సాగుచేస్తున్నారు. వృత్తి, ఉద్యోగ ధర్మం�
రాష్ట్రంలో ఏ విధంగా పంటలు నష్టపోయినా రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మం
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ సమస్యలపై గిరిజనులు సమర్పించిన వినతుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర
అభివృద్ధి, సంక్షేమ పథకాలు గిరిజనులకు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పీవో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. తన పరిధిలోని సమస�
పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశించారు. గిరిజనులను అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలోని పోడు భూముల జోలికొస్తే అటవీ శాఖ అధికారులను ఎ క్కడికక్కడ బంధిస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
మంండలంలోని బుగ్గపాడు పంచాయతీ పరిధిలో గల చంద్రాయపాలెంలో పోడుభూముల విషయంలో ఆదివారం గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
మండలంలో రోజురోజుకూ కరువు, కాటకాలు అలుముకుంటున్నాయి. పదేండ్లుగా చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకి రైతుల కళ్లల్లో ఆనందడోలికలు నింపాయి. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో పంటలకు సరిపడా నీరు అందింది.
ఎకరం పోడు భూమిలో ఓ గిరిజన రైతు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు పీకివేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బాలియాతండాలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సిరిసిల్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 2వేల హెక్టా ర్లు విస్తరించి ఉండగా, ఎల్లారెడ్డిపేట మండ లం గుండారంలో 351హెక్టార్లు రిజ్వర్వ్ ఫారె స్ట్ భూములున్నాయి. 1974-75లోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో వెదురు మొక్క�
నిత్యం జల సవ్వడులు.. పారుతున్న కాల్వలు.. పెరిగిన భూగర్భ జలాలు.. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ దశాబ్ది కాలంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటా లక్ష ఎకరాల చొప్పున సాగు పెరుగడంతో వ్యవసాయ కూలీలకు