అడవిబిడ్డలను ఆదుకున్నది సీఎం కేసీఆరేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామంలో 366మంది గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూములను గిరిజనులు దర్జాగా సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం దొమ్మర్చౌడ్ తండాలో లబ్ధిదారుల�
పోడు భూములకు పట్టాలు పొందిన గిరిజనులు తమ భూములను అమ్ముకోవద్దని.. పంటలు సాగు చేసి అభివృద్ధి చెందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని మాలోత్ సంగ్యానాయక్తండాలో పోడు భూముల గిరిజ�
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం పెంపొందించేలా, వారికి పట్టాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని వారు పేర్కొంటున్నారు.
ఆలేరు నియోజకవర్గం ఒక్కప్పుడు ఏడారి ప్రాంతం. ఇక్కడ సాగుకు వర్షాధారమే ఆధారం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెరువులు నిరాదరణకు గురయయ్యాయి. ఫలితంగా వర్షాలు వచ్చినా చెరువులు తెగి నీరు వృథాగా పోయేది.
పోడు భూములకు పట్టాలిచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. యుద్ధప్రాతిపదికన పోడు భూములపై సర�
హైదరాబాద్ నగరంలో వృథాగా ఉన్న, కబ్జాకు గురవుతున్న, చెత్తకుప్పలుగా వినియోగిస్తున్న చిన్నచిన్న ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మున్సిపల్శాఖ నిర్ణయించింది.
వ్యవసాయం దండుగ అన్న వారికి పండుగలా చేసి చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. బీడు భూములు సాగులోకి తేవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షాన నిలబడి రైతుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు క�
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇ�
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీ
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును కిరాతకంగా హత్యచేయడం ఆటవిక చర్య అని, ఈ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు బండి పార
నిరుపయోగంగా పరిశ్రమల భూములు1184 ఎకరాలు స్వాధీనం చేసుకున్న టీఎస్ఐఐసీకొత్త సంస్థలకు కేటాయింపు ప్రక్రియ ప్రారంభం హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం తీసుకొని నిరుప�