దొడ్డు బియ్యం నిల్వలను రేషన్ షాపుల నుంచి సత్వరమే గోదాములకు తరలించాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజే
రాష్ట్రంలోని ప్రతి గోదామును నిఘా నీడ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ప్రయత్నిస్తున్నది. ప్రతి గోదాములో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నది. రాష్ట్రంలో ఎఫ్సీఐ, కేంద�
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం తాను ప్రారంభించిన శిలాఫలకాలను లెక్కించేందుకే ప్రతిపక్షాల నాయకులకు ఐదేండ్లు పడుతుందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రైతుల నుంచి యాసంగి మక్కలను కొనుగోలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. పీఏసీఎస్ల ద్వారా వీటిని నిర్వహించనున్నారు.
సన్న, చిన్న కారు రై తుల కష్టాలను ప్రభుత్వం దూరం చేసింది. గ తంలో సరిపడినన్ని గోదాంలు లేకపోవడంతో ధాన్యాన్ని ఇంటి వద్ద నిల్వ చేసుకోలేక మద్దతు ధర వచ్చినా.. రాకున్నా అమ్ముకునేవారు. వీటన్నింటిని గుర్తించిన సర్క
రాష్ట్రంలో హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల సంస్థకు చెందిన గోదాముల్లో సౌర విద్యుత్తు వ్యవస్థ (సోలార్ యూనిట్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం మండలంలోని మల్కారం గ్రామం లో పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీష్ ఆధ్వర్యంలో గోడౌన్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే �
అనధికార గోదాంలపై ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇటీవల బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే