ఆత్మకూరు, ఆగస్టు 17: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి సాధిస్తాయని ఎంపీపీ మార్క సుమలత అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ
ఉద్యోగులకూ పథకం వర్తింపజేయడంపై హర్షం ముఖ్యమంత్రి నిర్ణయం గొప్పదంటూ కితాబు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సంబురాలు ఆరు కలెక్టరేట్ల వద్ద కేసీఆర్�
మండల సమాఖ్య భవనం.. గ్రామానికో వీవో భవనం నిర్మిస్తాం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ వాపస్ చెక్కులు, రుణాల పంపిణీ ఐనవోలు/హసన్పర్తి, ఆగస్టు 17: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కృ�
ఉమ్మడి జిల్లాలో నాలుగు పట్టణాల్లో మిషన్ భగీరథ పనులకు రీ టెండర్లు రూ.140 కోట్ల నిధులు కేటాయింపు గత ఏడాది ప్రారంభమైన పనులు ఇప్పటికే కొన్నిచోట్ల ట్యాంకులు,పైపులైన్ల నిర్మాణం పూర్తి వరంగల్ రూరల్, ఆగస్టు 16 (�
సీఎం కేసీఆర్ సభకు తరలినటీఆర్ఎస్ శ్రేణులు, దళితులు, అభిమానులు, నాయకులు బస్సులు, ప్రత్యేక వాహనాల్లో హుజూరాబాద్కు పయనం నర్సంపేట, ఆగస్టు 16: హుజూరాబాద్లో సోమవారం నిర్వహించిన సీఎం దళితబంధు ప్రారం భ సభకు జ�
పాకాల సరస్సు | ఖానాపురం మండలం పాకాల సరస్సు నుంచి కొట్టుకొచ్చిన మొసలి సమీపంలోని పాపయ్యపేట సుద్దరేవుల చెరువు కట్ట వద్ద చనిపోయి నీటిపై తేలుతూ కనిపించింది.
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు వాడవాడలా ఎగిరిన జాతీయ పతాకం పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కొవిడ్ నిబంధనలతో కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినో
పీఎం స్వానిధి అమలులో గ్రేటర్ రికార్డు 26,895 మంది వీధి వ్యాపారులకు రుణాలు 10 లక్షల్లోపు జనాభా కేటగిరీలో దేశంలోనే మొదటి స్థానం మెప్మా సిబ్బందికి మేయర్ అభినందనలు వరంగల్, ఆగస్టు 14 : కరోనా కాలంలో తీవ్రంగా నష్టప
జిల్లాలో 1,75,456 మంది రైతులకు రైతుబంధు సాయం రైతుబీమాతో 561 కుటుంబాలకు రూ. 28.05 కోట్ల అందజేత రూ. 50 వేలలోపు రుణమాఫీతో 19,634 మంది రైతులకు లబ్ధి ధరణి ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 7,081 రిజిస్ట్రేషన్లు 57 వేల ఎకరాల్లో ఆయిల్పామ్�
జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో మహబూబాబాద్ను ప్రథమ స్థానంలో నిలు�
దళిత బంధు ఆపేందుకు బీజేపీ కుట్ర పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివిధ గ్రామాల నుంచి 250 మంది టీఆర్ఎస్లో చేరిక కమలాపూర్, ఆగస్టు 15 : కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కమలాపూర్ మండలంల�