సెల్ఫ్ అసెస్మెంట్లో పొరపాట్లుంటే పెనాల్టీ ఇంటి పన్నుపై 25 రెట్లు వసూలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నగరంలో పలు చోట్ల హోర్డింగ్లు, లాలిపాప్ల ఏర్పాటు ఇప్పటివరకు 2847 గృహాలకు రూ.24 కోట్ల జ�
రామప్ప నుంచి లక్ష్మీపురం వరకు వెంకటాపూర్, సెప్టెంబర్ 4 : ‘ఆజాదీ కా అమృత్ మ హోత్సవం’ ఫిట్ ఇండియా రన్ 2.0 లో భాగంగా రామప్ప దేవాలయం నుంచి లక్ష్మీపురం వరకు (4కిలోమీటర్ల) సీఆర్పీఎఫ్ కమాండెంట్ ఆర్కే పాండా ఆ�
జిల్లాలోని పాఠశాలల్లో అధికారుల తనిఖీ పరిసర ప్రాంతాలు, తరగతి గదుల పరిశీలన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు సంగెం, సెప్టెంబర్ 4 : పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా మాస్కులు ధరించి భౌతి�
సంగెం, సెప్టెంబర్ 4: కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి అన్నారు. శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మండలంలోని మ�
చెన్నారావుపేట, సెప్టెంబర్ 4: మండలంలోని జల్లి నంబర్-1 కాలనీకి చెందిన నమిండ్ల స్వామి అనారోగ్యంతో మరణించగా, బాధిత కుటుంబ సభ్యులకు శనివారం టీఆర్ఎస్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి 50 కిలోల బియ్యం సమకూర్చగా
ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగవాడవాడలా వేడుకలుఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులువరంగల్/వరంగల్చౌరస్తా/కరీమాబాద్/ఖిలావరంగల్/పోచమ్మమైదాన్/కాశీబుగ్గ, సెప్టెంబర్ 2: వరంగల్ నగరం గురువారం గులాబీమయమై�
ప్రారంభించిన దాస్యం వినయ్భాస్కర్ సుబేదారి, సెప్టెంబర్1: ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్భా స్కర్ తల్లిదండ్రులు సిలోత్రీ దేవి, రంగయ్య జ్ఞాపకార్థం గా హనుమక�
కొవిడ్ నిబంధనల నడుమ పాఠశాలలు సకలం సిద్ధం చేసిన అధికారులు 18నెలల తర్వాత తెరుచుకుంటున్న బడులు స్కూళ్లను శుభ్రం చేసిన పంచాయతీలు సౌకర్యాలపై ప్రత్యేకాధికారులు, కార్యదర్శుల స్పెషల్ డ్రైవ్ వరంగల్ జిల్లాల
కాశీబుగ్గ, ఆగస్టు 31: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి టెండర్లలో కాటన్ ఇండస్ట్రీస్ వారు పాల్గొనడం లేదని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్�
వరదనీటిని మళ్లించాలి వరంగల్ మేయర్ గుండు సుధారాణి లోతట్టు ప్రాంతాల్లో పర్యటన వరంగల్/కాశీబుగ/హసన్పర్తి, ఆగస్టు 31: వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను �
‘చేయూత’ పథకంతో ఆర్థిక స్వావలంబన చిన్న మొత్తంలో పొదుపుతో పెద్ద లాభం కార్మికుల 8శాతం పొదుపునకు సర్కారు రెట్టింపు జమ మూడేళ్ల తర్వాత పూర్తి నగదు చేతికి.. ఇప్పటివరకు జిల్లాలో 200 మంది దరఖాస్తులు సెప్టెంబర్ నె�
ఇంకా జలదిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు తూర్పుకోటలో కూలిన ఇళ్లు చెరువును తలపిస్తున్న పంట భూములు ముంపు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటన ఖిలావరంగల్, ఆగస్టు 31: వరంగల్ నగరంలో ఆదివారం రాత్రి నుంచి సోమవార�