అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్)లో భాగంగా రూ.25.41 కోట్లతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు పూర్తికావచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఏసీఎం ఐఎస్ఆర్ మూర్తి తెలిపారు.
అమృత్ భారత్ పథకం కింద వరంగల్ రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర రైల్వే శాఖ రూ. 25.41 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ�
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం సుమారు 48 కిలోల గంజాయిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సి బ్బంది పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నా యి. పోలీసు అధికారుల ఉత్తర్వుల మేర కు శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్లో రెగ్�
రైల్వే ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ (నంబర్ 20806) రైలులో సాంకేతిక లో�
Warangal | : ప్రమాదవశాత్తు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం
RPF Constable | ఈ మధ్య రైల్వే స్టేషన్లల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేసే సమయంలో అనుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారు ప్రయాణికులు. తాజాగా వరంగల్ రైల్వ�
వరంగల్ రైల్వే స్టేషన్కు, బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధ్దికి ఆమడ దూరంలో నిలిచిన చింతల్ ప్రాంతం నేడు స్వరాష్ట్ర పాలనలో అభివృద్ధికి కేరాఫ్గా మారిప�