Minister Harish Rao | పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషుల�
Warangal MGM | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. బుధవారం కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్
Rakesh | అగ్నిపథ్ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ అంతిమయాత్ర కొనసాగుతున్నది. వరంగల్లోని ఎంజీఎం నుంచి ఆయన స్వస్థలమైన దబీర్పేట వరకు జరుగనుంది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతిమయాత్రలో
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు పనితనంతో రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగి కాలిని ఎలుక కొరికేసిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఆ రో
హనుమకొండ : తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అత్యుత్తమమైందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. విద్యతో పాటు వైద్యానికి అత్యధి
వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో రూ. 42 లక్షలతో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ యూనిట్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర
Mulugu | ములుగు జిల్లాలోని (Mulugu) బీరమయ్య గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
Narsampet BITS | నర్సంపేట్లోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్లో చోటు చేసుకున్న ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నది. నిన్న రాత్రి కాలేజీ వసతి గృహంలోని రెండో అంతస్తులో �
పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లోనే వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, కరోనా సమయంలో నాణ్యమైన చికిత్స అందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్�
సీఎం భరోసాతో కరోనా బాధితుల్లో కొత్త ఉత్సాహం ఎంజీఎంను సందర్శించిన కేసీఆర్ 32 నిమిషాల పాటు వార్డుల్లో ప్రతి బెడ్ వద్దకు వెళ్లిన సీఎం 48 మంది రోగులతో ముచ్చట బాధితుల్లో మానసిక స్థైర్యం వైద్యులు, సిబ్బందిలో �
లాక్డౌన్ | రాష్ట్రమంతటా లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు
కేసీఆర్ | కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు.