వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేపట్టా రు. ఈ-నామ్ ద్వారా పసుపు తక్కువ ధరకే కోనుగోలు చే స్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు క్ర�
రైతుల గోస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాకుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డును మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్
వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ ఎరుపెక్కింది. మిర్చి యార్డుకు సోమవారం వేలాది బస్తాలు రావడంతో ఖరీదు వ్యాపారులు, అడ్తిదారులు, వివిధ కార్మిక వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ సీజన్ జనవరిలో మొదులు కాగా అత్యధ
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు మూడు రోజులు సెలవు ఇస్తున్నట్లు కార్యదర్శి పోలెపాక నిర్మ ల తెలిపారు. 15న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, 16న వారాంతపు యార్డు బంద్, 17న ఆదివారం సెలవు అని పేర్కొన్నారు. సోమవారం న�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్, జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మిన�
శంషాబాద్ మండలంలో 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మక్కలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2,090 ఉండగా, బీఎల్టీ రకం (డైరెక్ట్) క్వింటాల్కు రూ.2,775 పలికాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర భారీగా పెరిగింది. మంగళవారం తేజ రకం మిర్చి రూ. 19,300, వండర్హాట్ రకం మిర్చి క్వింటాల్కు రూ. 18 వేలు, 341 రకం మిర్చి రూ. 17 వేల ధర పలికింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. వరుసగా పది రోజుల పాటు ఉగాది, రంజాన్ పండుగల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్కు లక్షా 50వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు మార్కెట్ �