జిల్లాకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి నూతన శోభను సంతరించుకోనున్న పర్యాటక కేంద్రాలు సౌండ్ అండ్ లైట్స్ షో ఆధునీకరణ గోవిందరాజుల గుట్ట అభివృద్ధికి రూ.15 కోట్లతో ప్రణాళికలు అన్నారం షరీఫ్ దర్గా సరస్సులో �
రూపాంతరం చెందనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మహానగరంగా అవతరించనున్న పార్కు ప్రాంతం రూ. 300 కోట్లతో మౌలిక వసతులు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులు బాధపడొద్దు అన్నదాతలకు పార్కు స్థ
పిల్లల బంగారు భవిష్కత్ కోసం చిట్టీలు కట్టిన వారు నిండా మునిగారు. 20 సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్న ఓ చిట్టీ నిర్వాహకుడు సుమారు 600 మందికి రూ. 30కోట్లకు ఎగనామం పెట్టి రాత్రికిరాత్రే పరారయ్యాడు. నగరంలోని 18వ డివిజన�
7న మంత్రి కేటీఆర్ టెక్స్టైల్ పార్క్కు రాక గణేశ ఈకోపేట్ పరిశ్రమ ప్రారంభం, కైటెక్స్, యంగ్వన్ చేనేత పరిశ్రమలకు శంకుస్థాపన పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ, మే 2: తెలంగాణ రాష్ట్ర ప్రభ�
టీఆర్ఎస్ జిల్లా నాయకులు మర్రి శ్రీనివాస్, ఎండీ చాంద్పాషా వరంగల్ చౌరస్తా, మే 2: టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే చూడలేని అంధులు బీజేపీ నాయకులు అ�
యువత ఉద్యోగాల కలను సాకారం చేసేందుకు జంబో రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు, గ్రూప్- 1, పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోనే తొలిసారాగి గ్రూప్ -1కు సంబంధించి భ
పల్లె ప్రజలకు కూడా పట్టణాల తరహా ఆహ్లాదకర వాతావరణం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుంటే కొందరు స్థానిక పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ఆయా గ్రామాలవారికి శాపంలా పర
ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోషి సూచించారు. ట్రాఫిక్ రూల్స్, లా అండ్ ఆర్డర్పై అడిషనల్ డీసీపీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, కాజీపేట, హనుమకొం
నీటి లభ్యతతో పెరుగనున్న విస్తీర్ణం గత ఏడాది వానాకాలం 3.05 లక్షల ఎకరాల్లో.. ఈ ఏడాది 3.08 లక్షల ఎకరాలకు పెరుగనుందని అంచనా పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంపునకు నిర్ణయం 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు దిశగా అడుగులు వరం�
రూ.4 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు అనువుగా సౌకర్యాలు ఇప్పటికే శంకుస్థాపన..త్వరలో పనులు ప్రారంభం వరంగల్, మే 1 : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిప
కలెక్టర్ బీ గోపి మరియపురం గ్రామంలో పర్యటన వైకుంఠధామం, యోగా సెంటర్, నర్సరీ పరిశీలన గీసుగొండ, మే 1 : మరియపురం గ్రామాన్ని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. మరియపురం జాతీయ ఉత్తమ జ
రైతన్న శ్రేయస్సు కోసమే ధాన్యం కొనుగోళ్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేటలోఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం నర్సంపేట, మే 1 : యువత స్వశక్తితో ఎదగాల ని, పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్య