సాలు మోదీ.. సంపకు మోదీ నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ వరంగల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు హైదరాబాద్లో ఏర్పాట్లు చేస్తున్న తరుణంల
పది ఫలితాల్లో మెరిసిన అమ్మాయిలు.. జిల్లావ్యాప్తంగా 92.21శాతం ఉత్తీర్ణత ఇందులో బాలురు 90.81, బాలికలు 93.65% మొత్తం 9,881 మంది విద్యార్థులకు 9,111 మంది పాస్ 5039 మంది అబ్బాయిలకు 4,576.. 4,842 మంది అమ్మాయిలకు 4,535 మంది ఉత్తీర్ణత సత్తా చా�
ఓరుగల్లు కేంద్రంగా తెలుగు మాట్లాడే ప్రాంతం మొత్తాన్ని పరిపాలించిన కాకతీయుల వైభవం, తెలంగాణ సాంస్కృతిక ఘనతను ప్రస్తుత తరానికి తెలియజెప్పేలా కాకతీయ సప్తాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పరకాల వేదికగా కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో నిరసన చేపట్టారు. ఇక్కడ కొండ�
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలుపుతూ పోలీసు కాల్పులకు బలైన దామెర రాకే శ్ సొంత గ్రామం దబీర్పేటను దత్తత తీసుకుంటున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత