కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ ఉపాధి పథకం కింద పని చేస్తున్న కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం వారానికోసారి కూలీల ఖాత�
రాష్ట్రవ్యాప్తంగా 104లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు వారి 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ �
రేవంత్రెడ్డి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మభ్యపెట్టడం కాదు.. ముందు అంగన్వాడీ సిబ్బందికి రెండు నెలల వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ �
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదురొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రెండు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర అంగన్వాడీ(మినీ) టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థ
ఉద్యోగులు పోరుబాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రాలు, మండల క�
ఇచ్చిన హామీలు విస్మరించడం.. న్యాయంగా దక్కాల్సినవి దక్కకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం గర్జించింది. పోరుబాట పట్టింది. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అన్న తేడాల్లేకుండా అంతా పిడికిలెత్తారు. �
ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి 1000 మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ లేకుండాపోయింది. నెలంతా కష్టపడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు.
మెరుగైన వేతనాలు, పని పరిస్థితులను డిమాండు చేస్తూ దేశవ్యాప్తంగా బుధవారం గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టారు. దీంతో నూతన సంవత్సర వేడుకల వేళ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సే
రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. తీవ్ర పనిభారం మోపుతున్న ప్రభుత్వం.. చేసిన పనికి సక్రమంగా వేతనాలు ఇ
ప్రభుత్వ నిర్వాకంతో దసరా,బతుకమ్మ పండుగల వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు తాగునీటి సరఫరాను నిలిపివేసి పోరుబాట పట్టారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారికి సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటు�