మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారికి సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటు�
భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామం పరిధిలోని కెమిక్ లైఫ్ సైన్సెస్ లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు.
Dalit Man Thrashed | జీతం అడిగినందుకు దళిత వ్యక్తిపై యజమాని, అతడి కుమారుడు, మరో వ్యక్తి కలిసి దాడి చేశారు. నేలపైకి తోసి కొట్టారు. కులం పేరుతో అతడ్ని దూషించారు. అలాగే ముఖంపై ఉమ్మి వేయడంతోపాటు తనపై మూత్ర విసర్జన చేశారని �
Dharna | ఐదు నెలల పెండింగ్ వేతనాలు(Wages) చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు (Contract workers) హాస్పిటల్ ఎదుట శుక�
ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అర్చకులు, ఇతర దేవాదాయశాఖ ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి వరకు వేతనాల కోసం 2023-24 బడ్జెట్ నుంచి రూ.46.81 కోట్లు విడుదల చేసింది.
Peddapalli | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగా మున్సిపల్ కార్మికులకు (Municipal workers) రూ.21,000 వేతనం పెంచాలని సీఐటీయూ(CITU) జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) ఎల్తూరి సురేఖ.. తన పరిధిలోని 13 మంది ఉద్యోగుల వేతనాలను ప్రాసెస్ చేయాలని మంగళవారం సబ్ట్రెజరీ కార్యాలయంలో నేలపై కూర్చొ ని నిరసన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల్లో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా ఒకేరీతిలో ఉపాధి హామీ వేతనాలు చెల్లించే అంశాన�
Good News | రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గుడ్న్యూస్ తెలిపింది . కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy ) వెల్లడ�
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వేతనాలు, ఉద్యోగ నిబంధనల్లో ఎయిరిండియా యాజమాన్యం చేసిన సవరణలపై పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని పైలట్లకు చెందిన రెండు యూనియన్లు తాజాగా ప్రకటించాయి.