న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల్లో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా ఒకేరీతిలో ఉపాధి హామీ వేతనాలు చెల్లించే అంశాన�
Good News | రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గుడ్న్యూస్ తెలిపింది . కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy ) వెల్లడ�
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వేతనాలు, ఉద్యోగ నిబంధనల్లో ఎయిరిండియా యాజమాన్యం చేసిన సవరణలపై పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని పైలట్లకు చెందిన రెండు యూనియన్లు తాజాగా ప్రకటించాయి.
ఎండి పోయిన వృక్షమును వదిలి పక్షులు మరొక చెట్టును ఆశ్రయించినట్లుగా కులీనుడు, ఉన్నతుడు ఐనప్పటికీ తగిన వేతనములను సకాలంలో చెల్లించలేని యజమానిని వదిలిపెట్టి సేవకులు మరొకరిని ఆశ్రయించుదురు.
Cine workers | వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు (Cine workers) సమ్మెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ పరిసరాల్లో సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు