బెల్లంకొండసాయిశ్రీనివాస్ కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ హిందీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ధవల్ జయంతిలాల్ గడ, అక్షయ్ జయంతిలాల్గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో విజయవం�
రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ఛత్రపతి. 2005లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఛత్రపతి. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం 2005లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ప్రభాస్ డైలాగ్స్, ఆయన పర్ఫార్మ�
అవును.. వినాయక్ హీరో అయ్యాడు కదా ఆ మధ్య.. ఆయన కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో సీనయ్య అనే సినిమా కూడా మొదలైంది.. బాగానే హడావిడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏమైంది..? దీని గురించి అందరూ మరిచిపోయారు. అసలు వినాయక్ హీర
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న చిత్రాలలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సాగ�
తెలుగులోనే ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ అందుకోలేదు అప్పుడే బాలీవుడ్ వెళ్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన హిందీ ఇండస్ట్రీకి వెళ్తుండటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఈయనకు మాత్రం ఫుల్ క్లా
రాజు అనేం, మాధురి జంటగా నటిస్తున్న చిత్రం ‘నిన్ను చేరి’. సాయికృష్ణ తల్లాడ దర్శకుడు. శంకర్ కొప్పిశెట్టి నిర్మాత. ఈ చిత్ర టైటిల్ లుక్ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదలచేశారు. ‘రొటీన్కు భిన్నంగా సాగే యూత్
లాక్ డౌన్ నుంచి సినిమాలు తగ్గించేశాడు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఇటీవల కాలంలో నాగబాబు డిఫరెంట్ లుక్స్ తో ఉన్న ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ..ఆడియెన్స్ ను ఆశ్చర్య పరుస్తున్నాడు.
తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ నిన్ను చేరి. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్. గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు ముఖ్య పాత్రలు పోషిస�