రాజు అనేం, మాధురి జంటగా నటిస్తున్న చిత్రం ‘నిన్ను చేరి’. సాయికృష్ణ తల్లాడ దర్శకుడు. శంకర్ కొప్పిశెట్టి నిర్మాత. ఈ చిత్ర టైటిల్ లుక్ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదలచేశారు. ‘రొటీన్కు భిన్నంగా సాగే యూత్
లాక్ డౌన్ నుంచి సినిమాలు తగ్గించేశాడు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఇటీవల కాలంలో నాగబాబు డిఫరెంట్ లుక్స్ తో ఉన్న ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ..ఆడియెన్స్ ను ఆశ్చర్య పరుస్తున్నాడు.
తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ నిన్ను చేరి. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్. గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు ముఖ్య పాత్రలు పోషిస�