ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించేందుకు బీఆర్ఎస్ నేత, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ప్రచార రథాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం జెండా ఊపి ప్రారంభ�
గ్రేటర్ వ్యాప్తంగా సాగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు, ఎన్యూమరేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. ఉన్నతాధికారుల గుడ్డి చర్యలు, ప్రభుత్వ ఆలసత్వం కలిసి చేసిన తప్పిదాలతో ఓటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్
జిల్లాలో ఎస్ఐఆర్(ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ఓటర్ల నుంచి ఫారాలను సేకరించడంలోనూ బీఎల్వోలు అలసత్వం వహిస్తున్నారు. కొ
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ లిట్రసీ క్లబ్ ఏర్పాటు చేసుకుని 18 ఏళ్లు దాటిన యువతకు కొత్తగా ఓటు నమోదు చేపట్టాలని ఎన్నికల సంఘం సెల్ డిప్యూటీ సీఈవో రాంప్రసాద్ అన్నారు. శనివారం బూర్గం�
18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు పొందుటకు అర్హులని, అలా అర్హత ఉన్నవారు ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి నల్లగొండ బృంద నాయకుడు ఇరిగి శ్రీనివాస్ అన్నారు. మాడ్లూలపల్లి మండలంలోని..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కింద మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,02,32,055 ఎన్యుమరేషన్ ఫామ్లను (59.81శాతం) బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు ఇంటింటా పంపిణీ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధ
వలస ఓటర్లపై అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల నమో దు నిరంతర ప్రక్రియ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. 316 బూత్లలో ఏజెంట్లు ప్రతి రోజూ ఓటర్ల వడపోతలో పాల్గొనాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ చేపట్�
రామగుండం నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లు తమ పేరును 2002 ఓటరు జాబితాలోని పేరుతో మ్యాపింగ్ చేసుకోవాలని ఈఆర్ ఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు.
ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రా�
Voter registration | 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితా నమోదులో పాల్గొనేలా బీఎల్వోలు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఈఆర్వో , ఆర్డీవో వాసు చంద్ర అన్నారు.
ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సుదర్శన్రెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో బీజేపీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం-2025లో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు, సవరణలో సోమవారం ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. గతంలో కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో స్వల్పంగా ఓటర్లు ప�
ఓటరు నమోదును సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే గురువారం పాల్గొన్నారు.
త్వరలో జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక కోసం కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నట్లు పట్టభద్రులు పేర్కొంటున్నారు.