కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో ఓటర్ నమోదు కార్యాక్రమంలో బిజిబిజీగా మారారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు. వార్డుల వారీగా బస్తీ, కాలనీల్లో తమకు తెలిసిన వారు
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులు, తాసిల్దార్లను ఆదేశించారు.
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 26 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం ఓటరు నమోదును ఈ నెల 9వ తేదీలోగా చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటరు నమో దు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, త ప్పిదాలకు తావివ్వద్దని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. భైంసా మండలంలోని మాటే గాం, ముథోల్ మండలంలోని తరోడా ఓటరు న మోదు కేంద్రాలను శనివారం సందర్శించ�
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో విడుత రెండు రోజులపాటు ఓటు నమోదు ప్రత్యేక శిబిరాలను శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక ఓటర్ న మోదు కార్యక్రమంలో భా గంగా ఆదివారం వి కారాబాద్ పట్టణం లోని సంఘం లక్ష్మీ బా యి పాఠ శాల, పూడూరు మండలంలోని మీర్జాపూర్, మన్నెగూడలో ఏర్పా టు చేసిన పోలింగ్ బూత్ లలో వికారాబాద్ ఆర్డీవో విజయ క�
ఓటు హక్కు విలువైనదని, 18 ఏండ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమనగల్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమనగల్లు మున్
అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని డీటీ రాథోడ్ ప్రకాశ్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలోని 49 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు 18