రాష్ట్రంలో ఫిబ్రవరి 27 జరిగిన రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగనున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్రెడ్డ
Lok Sabha polls | లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘ కాలం లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ నిర్వహించగా.. ఇవాళ ఆఖరిది అయిన ఏడో విడత పోలిం�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెకింపును పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఓట్ల లెకింపు సందర్భం గా అధికారులు, సిబ
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెకింపు కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ, కళ్యాణ్ కుమార్�
ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్లు వెల్లడించారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రై కమిషనరేట్ల పరిధిలో ఆదివారం మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్.చౌ�
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికార�
Yathindra Siddaramaiah | కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, బీజేపీ ఏం చేసినా ఇక అధికారాన్ని నిలబెట్టుకోలేదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు.
MCD polls | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ హవా కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీపై ఆప్ దే పైచేయిగా వస్తున్నది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్పోరేషన్లో
ఉప ఎన్నిక పోటీలో 47మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఉదయం 5:30గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్ర�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి అయ్యింది. అయితే తొలి రౌండ్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము లీడింగ్లో ఉన్నట్లు తెలుస