మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్�
ఆగి ఉన్న లారీని ఓల్వో బస్సు ఢీకొట్టగా 18 మందికి గాయాలైన ఘటన గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని 167 జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది.
లారీని వోల్వో బస్సు ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకా రం.. మక్తల్ నల్లజానమ్మ ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై లారీని నిలిపి ఉంచారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు నిల
జోగులాంబ గద్వాల జిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తాపడి మంటలు రావడంతో మహిళ సజీవదహనమైంది. అమెజాన్ జగన్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు శుక్రవారం రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్లోని మియాపూర్ నుంచి ఏపీలోని చ�
నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�
Wanaparthy | వనపర్తి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తొమ్మిది మంది ప్రయాణికులకు