రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు (Trump Tariffs) విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) అన్నారు. ఈ విషయంలో ఈ
ఒక పక్క ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న వాణిజ్య సంబంధాల మెరుగుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ భారత్పై మరోసారి టారిఫ్లు విధిస్తామని ట్రంప్ యంత్రాంగం బెదిరింపులకు పాల్పడుతున్నది.
Vladimir Putin | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రష్యా అధినేత పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ముగ్గురు ప్రపంచ నేతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. చైనాలో జరిగిన అతిపెద్ద కవాతుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ హాజరయ్యారు. వారు కవాతులో పాల్గొంటున్న వేళ.. ముగ్�
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఘాటుగా హెచ్చరించారు. ఇంగిత జ్ఞానం ఉంటే, చర్చల ద్వారా యుద్ధానికి తెర దించాలని చెప్పారు. తాను దీనికే ప్రాధాన్యం ఇస్తానన్న
Putin : చైనా టూరులో ఉన్న పుతిన్, కిమ్ కలుసుకున్నారు. ఆ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంలో కిమ్కు థ్యాంక్స్ చెప్పారు పుతిన్. ఉక్రెయిన్ వార్లో ఉత్తర కొరియా దళాలు సహకరించినట్లు పుతిన్ పే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితంగా మెలగడం సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యా�
Peter Navarro | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో (Peter Navarro) మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు.
సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి తెలియచేశారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక శి�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవడం ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. చైనా పోర్టు నగరం తియాన్జిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలి
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ కానున్నారు.
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని �
Vladimir Putin : అమెరికా సుంకాల భారం మోపుతున్న నేపథ్యంలో భారత్ మిత్రదేశాలైన రష్యా, చైనాతో ఆర్దిక సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) భే
Jai Shankar : ఈమధ్యే జాతీయ భద్రతా సలహాదారు అజిద్ ధోవల్ (Ajit Doval) ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశం జరిగిన రెండు వారాలలోపే విదేశాంగ శాఖమంత్రి జై శంకర్ (Jai Shankar) రష్యాకు వెళ్లి.. పుత