Delhi stampede | దేశ రాజధాని ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రాణనష్టం జరిగినట్లు తొలుత పేర్కొన్నారు. ఆ తర్వాత దానిని ఎడిట్ చేశారు. ద
Delhi Lt Governor | చెట్ల నరికివేతకు అనుమతి అవసరమన్నది తనకు తెలియదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. బుధవారం అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంల
Arvind Kejriwal | మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రేపే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట�
Arvind Kejriwal | ఆగస్టు 15న (August 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో తనకు బదులుగా మంత్రి అతిషి పాల్గొంటారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు.
Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బరువు తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లెఫ్టినెంట్ �
Medha Patkar | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన నర్మదా బచావో ఆందోళన్ (NBA) ఉద్యమకారిణి మేధా పాట్కర్ (Medha Patkar) కేసులో తీర్పును ఢిల్లీలోని సాకేత్ కోర్టు జూలై 1కి రిజర్వ్ చేసింది. ఈ కేసులో జూలై 1న తీర్పు వెల్లడించనున్నట్ల
Stalling Of Budget | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తాజాగా మరో లేఖ రాశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశంపై జరుగుత�
MCD Mayoral polls | ఢిల్లీ నగర మేయర్ ఎన్నిక ఈ నెల 16న జరగనుంది. ఫిబ్రవరి 16న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ను కొలువుదీర్చి నూతన మేయర్ ఎన్నిక నిర్వహించాలంటూ సీఎం కేజ్రివాల్ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ జనరల్ వీక
ఢిల్లీలోని సుల్తాన్పురిలో స్కూటీపైన వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు అలాగే లాక్కెళ్లిన దారుణ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
Arvind Kejriwal | ప్రతి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ తిట్టినన్ని తిట్లు కూడా, నా భార్య తిట్టలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి నా భార్య
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఆయ�