Medak Church | ప్రభువు దయతో అందరు సుఖ సంతోషాలు ఆనందోత్సవాలతో గడపాలంటూ భక్తులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు చర్చి ప్రాంగణంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు.
పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ ఆధ్వర్యంలో వేస్ట్ మెటియల్ పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్తో అలంకరణ సామగ్రి తయారు చేస్తున్నారు. సందర్శకులను ఆకర్షించే విధంగా మున్సిపల్ కార్యాలయ మొదట�
Medak Church | ఆదివారం కావడంతో మెదక్ చర్చికి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది భక�
బాలీవుడ్ నటి, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ తనను కలుసుకోవాలనుకునే సందర్శకులు, నియోజకవర్గ ప్రజలకు కొత్త ఆంక్షలు విధించారు.
Rastrapati Bhavan | ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్లోకి సందర్శకులకు అనుమతి లేదు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో కొత్త ప్రభుత్వం కొల�
Eiffel Tower | ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశమైన ఈఫిల్ టవర్ (Eiffel Tower) లో బాంబు ఉన్నట్లు శనివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈఫిల్ టవర్ మూడు అంతస్తుల్లో ఉన్న సందర్శకులను ఫ్
Minister Errabelli | వివిధ పనుల కోసం తనను కలిసేందుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం ఆల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హనుమకొండ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మం
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) రంగురంగుల విరులు పర్యాటకులను (Tourists) కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్లోని (Srinagar) తులిప్ గార్డెన్ను (Tulip garden) అధికారులు మార్చి 19న తెరిచారు. దీంతో రం
Supreme Court | ఇకపై బ్రెజిల్లో పర్యటించాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ను తప్పసరిగా చూపించాల్సిందే. దేశానికి వచ్చే పర్యాటకులను వ్యాక్సిన్ సర్టిఫికెట్ అడగాల్సిందేనని ఆ దేశ సుప్రీంకోర్టు
Forest Research Institute: అటవీ పరిశోధన కోసం ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లోకి ( Forest Research Institute ) ఈ నెల 13 నుంచి సందర్శకులను తిరిగి అనుమతించనున్నారు.
ఆ హిమాలయ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి | కొవిడ్ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మళ్లీ ఈ-రిజిస్ట్రేషన్ను తప్పనిసరి �