H-1B Visa | మాంద్యం కారణంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి అగ్రరాజ్యం అమెరికా ఊరటనిచ్చింది. హెచ్1బీ వీసాల నిబంధనలపై ఉన్న గడువును సడలించేందుకు సుముఖత చూపించింది.
వీసా ప్రాసెసింగ్ కోసం చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జ
అమెరికా వీసాల కోసం భారతీయులు చేసుకుంటున్న దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. దీంతో వీసా ఇంటర్వ్యూ వెయిటింగ్ టైమ్ పెరిగిపోతున్నది. దీంతో దరఖాస్తులు త్వరగా పరిష్కరించేందుకు భారత్కు అమెరికా అదనంగా కాన్సుల
Visa free Countries | ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు వెళ్లేందుకు వీసాతో పని లేదు. భారతీయులకు ప్రత్యేకంగా ఈ దేశాల్లో నిబంధనలేమీ ఉండవు. కొన్ని దేశాలు వీసాకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో తాత్�
china | కరోనా మహమ్మారి కారణంగా భారత్కు తిరిగి వచ్చిన 1300 మంది భారతీయ విద్యార్థులకు చైనా తిరిగి వీసాలు మంజూరు చేసింది. దీంతో విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసే అవకాశం కలిగింది. 2020లో కరోనా
అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త. పలు కేటగిరీల వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ లు లేకుండానే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వీసా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కాన్సులర్ అధికారులకు అమెరిక�
మోదీ సర్కార్ హయాంలో గడిచిన ఏడేండ్లలో దాదాపు 9.5 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు వెళ్లిపోయారు. కిందటేడాది అత్యధికంగా 1,63,370 మంది అమెరికా,
అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకొన్న 2,500 మందికి పైగా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను అమెరికన్ కాన్సులేట్ నిర్వహించింది. మంగళవారం యూఎస్ మిషన్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్�
వీసా స్కామ్కు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ గురువారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. యూకే నుంచి భారత్కు చేరిన 16 గంటల్లోగా సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ ప్రత్యేక కోర్టు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా ఆంక్షలు సడలించడంతోపాటు రాకపోకలపై నియంత్రణలను ఎత్తివేసిన నేపథ్యంలో విద్యార్థులు, పర్యాటకుల వీసాల జారీ ప్రక్రియ వేగవంతమైందని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ సౌతిండియా ఆప�
వట్టినాగులపల్లి గ్రామం ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ పరివాహక ప్రాంతంలో లేనందున జీవో 111ను ఎత్తివేస్తూ తెచ్చిన జీవో 69 ఆ గ్రామానికి వర్తించదని హైకోర్టు తీర్పు వెలువరించింది.
గచ్చిబౌలిలో అధునాతన హంగులతో నిర్మాణం హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అత్యంత అధునాతమైన ప్రాంగణంలో ఒకేసారి 54 కౌంటర్లలో వీసాలను ప్రాసెసింగ్ చేసేలా అమెరికా కాన్సులేట్ కార్యాలయం రూపుదిద్�