న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్లు, విమానాల రద్దు కారణంగా మనదేశంలో చిక్కుబడిపోయిన విదేశీయుల వీసాలు ఆగస్టు 31 వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వారెవరూ వీసాల
హెచ్-1బీ వీసాలపై నిషేధాన్ని కొనసాగించకూడదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించడంతో భారతీయ యువతకు, ప్రత్యేకించి ఐటీ నిపుణులకు ఊరట లభించింది. హెచ్-1బీ వీసాలపై గతేడాది జూన్లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్�
హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు, వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్కు చెందిన రెహ్మాన్ మాలిక్, షాదుల్ మాలిక్ అనే ఇద్దరు శంషాబాద్ విమా
వారి విజ్ఞప్తుల పరిశీలనకు బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం భారతీయ నిపుణులకు ప్రయోజనం వాషింగ్టన్, మార్చి 13: ట్రంప్ హయాంలో మూడు విధానపరమైన నిర్ణయాల వల్ల హెచ్1బీ వంటి వీసాలు తిరస్కరణకు గురైన విదేశీ ఉద�