Virat Kohli-Anushka Sharma | విరుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
Virat-Anushka | బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli), నటి అనుష్క శర్మ (Anushka Sharma) జంట ఒకటి. వీరిద్దరూ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వీడియో
Virushka | స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma).. గణేష్ చతుర్థి (Ganesh Chaturthi ) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంబైలోని తమ నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుష్క ప్రత్యేక ఆకర�
Virat-Anushka | బాలీవుడ్ ఉన్న క్యూట్ కపుల్స్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట ఒకటి. వీరిద్దరూ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంటారు. అటు విరాట్ క్రికెట్లో.. ఇటు అనుష్క సినిమాలతో ఎంతా బీజిగా ఉన్న క�
Virushka | స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) - అనుష్క శర్మ (Anushka Sharma) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ జంటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాగా, తాజాగా అనుష్క (Anushka)పై కోహ్లీ (Kohli ) ప్రశంసల వర్షం కురిపించార�
మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది. ప్రపంచమంతా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికేందుకు బాలీవుడ్ మోస్ట్ రొమాం
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ జోడీ భారీ ఖర్చుతో ఒక ఫాంహౌస్ కొనుగోలు చేసింది. ముంబై దక్షిణాన ఉండే అలీబాగ్లో ఒక ఫాంహౌస్ను ఈ జంట కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఫాంహౌస్ మొత్తం 9 వేల చద�
క్రికెట్ నుంచి కొంత విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తన టైంను జీవిత భాగస్వామి అనుష్క శర్మతో గడుపుతున్నాడు. ఇటీవలే భార్యాపిల్లలతో కలిసి యూరప్ చుట్టొచ్చిన కోహ్లీ.. తాజాగా ముంబైలోని మఢ్ ఐల�
విరాట్కొహ్లీ, అనుష్కశర్మ జంటను ఇష్టపడే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. విరుష్క జంట తమ చిలిపి చేష్టలతో ఎప్పుడూ అలరిస్తూ ఉంటారు. వారిద్దరూ కలిసి నవ్వులు చిందించే ఫొటోలు సోషల్మీడియాలో ఎక్కువగ�
Virat Kohli | భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఏడేళ్లపాటు భారత టెస్టు జట్టుకు సారధ్యం వహించిన కోహ్లీ.. ఎన్నో మరపురాని విజయాలనందించాడు. కానీ సౌతాఫ్రికాలో టెస్ట
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్
ముంబై: ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్కు యూకే గుడ్న్యూస్ చెప్పింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటనకు రానున్న రెండు టీమ్ల ప్లేయర్స్ తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇండియ�
ముంబై: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో నేరుగా చాట్ చేయడం, మాట్లాడటం సాధారణమైపోయింది. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా శనివారం తన అభిమానులతో చాట్ చేశాడు. ఇంగ్లండ్