Independence Day | ఈ ఫొటోలో పొడవాటి జుట్టుతో అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఎవరో పోల్చుకోలేకపోతున్నారా? భారత స్వాతంత్య్రోద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మహాత్మాగాంధీ తర్వాత కీలక స్వాతంత్య్ర స
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట (Stampede) జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
Miss Kolkata Models | దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపానికి ముగ్గురు మోడల్స్ వెళ్లారు. అసభ్యకరంగా ఉన్న దుస్తులను వారు ధరించారు. అలాగే కాళ్లకు చెప్పులతోనే మండపంలోకి వెళ్లారు. దుర్గా మాత విగ్రహం ముందు ఫొటో
Teacher Romance | ఓ టీచర్ తన స్టూడెంట్తో ఫోటోషూట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదేదో మామూలుగా ఫోటోలకు ఫోజులివ్వలేదు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ ఫ�
జైపూర్: వేల సంఖ్యలో ఆవులు మరణించాయి. ఆవుల కళేబరాలు ఒక ప్రాంతంలో గుట్టలుగా పడి ఉన్నాయి. లంపి వైరస్ వల్ల వేలాది ఆవులు చనిపోయినట్లు వార్తలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అధికారులు వాటిని ఖండించారు. రాజస్థా�
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్.. తాజాగా వీల్చైర్లో కూర్చొని కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్�
ఇంకా పూర్తిగా చీకటి కూడా పడలేదు. కానీ ఆ టౌన్లో ఆకాశం మాత్రం రంగు మారిపోయింది. పిక్ కలర్లో ధగధగ మెరిసిపోవడం మొదలైంది. అది చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఏలియన్స్ ఏమైనా తమ సిటీ మీద దాడి చేస్తున్నారా? అ
అడవిలో పులుల ఫొటోలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. మరి అడవిలో పులిని మొదటి ఫొటో తీసింది ఎవరో తెలుసా? నార్వేజియన్ మాజీ దౌత్యవేత్త ఎరిక్ సోల్హెమ్ అడవిలో పులి మొదటి ఫోటోను ట్విటర్లో షేర్చేశారు. దీని
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లో ఎటుచూసినా శిథిల భవనాలు, శవాల కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రజలు నిత్యం బాంబు శబ్దాల మధ్యే జీవనం సాగిస్తున్నారు. పలవురు ప్�
తను పట్టే రకరకాల చేపల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండే ఒక జాలరి.. తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో ఫెర్ట్సోవ్ అనే పేరుతో ఉన్న ఈ జాలరిని 6.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా అ
బెంగళూరు: బజరంగ్ దళ్ శిబిరంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే ఆత్మరక్షణ