France Music Fest | ఫ్రాన్స్ (France) లో ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సంప్రదాయ సంగీత ఉత్సవం (Music Festival) ‘ఫేట్ డి లా ముసిక్ (Fête de la Musique)’ లో తీవ్ర హింస చోటుచేసుకుంది. జూన్ 21న జరిగిన ఈ వేడుకల్లో ఘర్షణలు, దాడులకు పాల్పడిన 243 మందిని ఫ్రాన�
Violence In Manipur | మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. సాయుధ దుండగులు ఒక గ్రామంపై దాడి చేశారు. పలువురిపై కాల్పులు జరిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Mumbai : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా ఏరియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్బంగా ఘర్షణ, హింసాత్మక వాతవరణం ఏర్పడింది.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కాంగ్పోక్సి జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు వాహనాలపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కోట్టిమ్, కోట్లెన్ గ్రామాల మ�
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అక్కడ మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం టాంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సాయుధులైన దుండగులు లిటాన్ గ్రామ�
అస్సాంలోని పశ్చిక కర్బీ ఆంగ్లాంగ్లో కర్బీ గిరిజనుల ఆధ్వర్యంలో మంగళవారం కూడా హింస కొనసాగింది. కొన్ని అల్లరి మూకలు గువాహటికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖెరోనీలో షాపులను, వాహనాలను దగ్ధం చేయడమే కాక, పోలీసులప
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింస పట్ల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన పట్ల ఆయన రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మ
జూబ్లీహిల్స్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పోలీసు, అధికార యంత్రాంగం సాక్షిగా ఓటు అపహాస్యానికి గురైంది. ఎన్నికల కమిషన్ కంటి తుడుపుగా డ్రోన్లు ఎగురవేసి చేతులెత్తేస్తే.. దేశంల�
గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులపై మత్తు మందు చల్లి చోరీకి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందగా, వృద్ధురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కలకలం �
KP Sharma Oli | నేపాల్ (Nepal) ప్రధాన మంత్రి (Prime Minister) కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.
TDP leaders violence | ఏపీలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఆసుపత్రిలో బాధితుడిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో డాక్టర్ , వైద్య సిబ్బంది పై వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
దేశంలో మహిళలకు భద్రత లేకుండాపోతున్నది. దేశంలో ఎక్కడో ఓ చోట సగటున ప్రతీ గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2023 వరకూ అంటే పదేండ్లలో దేశంలోని 3,2