టోక్యో బరిలో ఏడుగురు భారత రెజ్లర్లు బజరంగ్, వినేశ్పై భారీ అంచనాలు సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు రెజ్లింగ్లో ఇప్పటి వరకు ఐదు పతకాలు వచ్చినా.. స్వర్ణం మాత్రం అందలేదు. అప్పుడెప్పుడో 1952 ఒలింపిక్స�
అల్మాటి: ఆసియా చాంపియన్షిప్లో సత్తాచాటిన భారత రెజ్లర్లు వినేశ్ ఫోగట్ (53 కేజీలు), అన్షు మాలిక్ (57 కేజీలు), దివ్యా కక్రాన్ (72 కేజీలు) స్వర్ణ పతకాలతో మెరిశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్స్లో ముగ్గురు రె�