నిర్మల్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. జిల్లాకేంద్రంలో శోభాయాత్రను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, ఎస్పీ జానకీ షర్మిలతో కల
Ganesh Immersion | ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వినాయకుడి నిమజ్జనంలో అపశృతి నెలకొంది. కొత్తపట్నం మండలం మోటుమాల వద్ద గణేశుల నిమజ్జనానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Khairatabad Maha Ganapati | హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. నిమజ్జనానికి ముందు ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ట్యాంక్బండ్ పరిసర ప్�
లండన్లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు
వినాయక నిమజ్జనోత్సవం ఓ కుటుంబంలో తీవ్రవిషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్కు చెందిన డొక్కా శ్రీను(35), సోని దంపతులు. వీరికి ముగ్గురు సంతానం.
వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి.... నిమజ్జనోత్సవం కూడా మరో ఆరు రోజులే ఉండడంతో పనిచేయని సీసీ కెమెరాలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని వల్లభరావు చెరువును ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆయన సందర్శించారు.
వినాయక నిమజ్జనం సందర్బంగా రహదారులపై పేరుకు పోయిన చెత్తను సకాలంలో ఎత్తి వేసేందుకు గాను జీహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకున్నారు. అఫ్జల్గంజ్ నుంచి మొదలుకుని బషీర్బాగ్ చౌరస్తా వరకు ప్రసాదాల పంపిణీ, తా
వినాయక నిమజ్జనం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదానాలు చేశారు.పలు చోట్ల లడ్డూ వేలం పాటలు జోరుగా నిర్వహించారు. వేల నుంచి
మెదక్ పట్టణం నర్సిఖేడ్లో జరిగిన వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు.
తాండూరు నియోజకవర్గంలో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవాలు అంబరాన్నంటాయి. పలు గ్రామాల గణనాథుల ఊరేగింపు ఆద్యంతం కనుల పండువగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భక్త జన మండలి సభ్యులతో భజనలు, బ్యాండు
ఖైరతాబాద్ : భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బ్యాండ్, ఎన్టీఆర్ ఘాట్, పివి మార్గ్ లో పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చి చేరాయి. ఆదివారం ప్రారంభమైన విగ్రహాల నిమజ్జన కార్యక�
మెహిదీపట్నం : కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేకపోయాం. అయితే ఈ ఏడాది కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ సారి సీఎం కేసీఆర్ తాత, ఐటీ మంత్రి కేటీ�
సికింద్రాబాద్ : నవరాత్రులు మండపాల్లో కొలువుదీరి విశేష పూజలందుకున్న ఏకదంతుడిని నిమజ్జనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో వర్షం పడుతున్నా ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతికి న�