సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో వందేండ్లకు పైగా ఆనవాయితీగా జరుపుకొంటున్న పిడిగుద్దులాటపై పోలీసులు ఆంక్షలు విధించారు. గ్రామస్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ సాంప్రదాయంపై రాష్ట్ర సర్కార్ ‘పిడుగు’ పడిం
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బచ్చోడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బచ్చోడు సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు బుధవారం గంటపాటు రాస�
దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్న చందంగా మారింది అర్జున్పట్ల, కమలాయపల్లి గ్రామాల పరిస్థితి. ఏండ్ల కల సాకరమైందని నిశ్చింతగా ఉన్న ఆ గ్రామాల ప్రజల పాలిట అధికారుల నిర్లక్ష్య వైఖరి శాపంగా మారింది.
జైపూర్ మండలంలోని ఇందారంలో 1113 సర్వే నంబర్లో హద్దు లు గుర్తించేందుకు సోమవారం సర్వేయర్ రా మస్వామి సర్వే నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వందల సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని తాతలు తండ్రుల
కాసిపేట మండలంలోని సోమగూడెం పాత టోల్ గేట్ శివారులో బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన చెత్తను డంప్ చేయడంపై పెద్దనపల్లి, దుబ్బగూడెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సోమగూడెం టోల్గే
డంపింగ్యార్డు చెత్త కంపుతో తమ జీవితాలను ఆగం చేయొద్దని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో డంపింగ్యార్డు ఏర్పాటును విరమిం
బల్దియాతో మా గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆగం చేయవద్దని గుమ్మడిదల మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మెదక్-బాలానగర్ జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల ప్రజలు ధర్నా, రాస్తారోకో చేశా రు.
వైద్య సేవలు అందడంలేదంటూ సదాశివనగర్ మండలంలోని ఉత్తునూరు పీహెచ్సీ ఎదుట గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, వైద్యురాలు శిరీష వారం రోజు�
జూలై 27 ఆ గ్రామ ప్రజలు మరచిపోలేని రోజు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో జల ప్రళయం ముంచుకొచ్చింది. వారు తేరుకునే సమయానికి నీరు మంచాలు, బెడ్లపైకి చేరింది. ఎటు చూసినా సముద్రాన్ని తలపించేలా వరద.
జిల్లాలోని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జ�