మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వారి ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రతి మహిళా ఆరోగ్య మహిళా కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూర్ మండ
విభజనకు పూర్వం భద్రాచలంలో అంతర్భాగమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలకు భద్రాచలంతో పేగుబంధం ఉన్నది. అశాస్త్రీయంగా ఏపీలో కలిపిన ఈ గ్రామాలు పోలవరం ముంపు జాబితాలో, ప
నాలుగు రోడ్ల కూడలైన కొండమల్లేపల్లి పట్టణం దినదినాభివృద్ధి చెంతుతున్నది కానీ విద్యా అవకాశాల కల్పనలో వెనుకబడింది. పట్టణంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు ఏండ్ల తరబడి కలగానే మిగిలిపోయింది. ప్రభ
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. అయితే, వీటి నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడం
ఇందిరమ్మ ఇండ్ల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామ పంచాయతీని పైలట్ గ్రామంగా అధికారులు ఎంపిక చేశారు. జనవరి 26న ఎమ్మెల్యే కోరం కనకయ్య ధర్మపురం గ్రామంలో 40 మందికి, రాయికుంటలో 32 మందికి, నామాల�
పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్, రాష్ట్ర అధ్యక�
గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన టేకులబీడ్ �
పాలేరు నియోజకవర్గంలో యువత ఓట్లే కీలం కానున్నాయి. జిల్లాలోనే అత్యధిక మంది యువతీ యువకులు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గంగా పాలేరు నిలిచింది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం.. పాలేరు నియోజకవర్గంలోని ఓటర్లలో యువ ఓటర్లే
ములుగులాంటి మారుమూల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇంకా ఆటవిక పద్ధతులు కొనసాగుతున్నా.. అవగాహన కల్పించాల్సిన పోలీసులు, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా వెలు�
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించి�
మారుమూల గ్రామాల్లోని ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాలనాపరంగా ఈ-గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి సమస్యకూ సత్వర పరిష్కారం చూపుతున్నది. ప్రతి గ్రామపం
హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది
దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని కలెక్టర్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో