పాలకుర్తి మండల కేంద్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి ప్రతీ ఒక్కరం సహకరించుకోవాలని మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ అన్నారు. మండల కేంద్రంలోని మహిళా సంఘాలతో కల
గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ సర్పంచులు తాము చేసిన పనులకు రావాల్సిన బిల్లుల కోసం అల్లాడుతున్నారు. అప్పులు చేసి అభివృద్ధి చేశామని, పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు �
పదవిలో ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేపట్టిన సర్పంచ్లు వాటి బిల్లుల కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నా కాంగ్రెస్ ప్రభు�
ఇందూరు నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్నది. స్థిరాస్తి రంగంలో దూసుకుపోతున్నది. వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆధునాతన భవంతులతో ఇందూరు మెట్రో సి
గ్రామాలభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు పనిభారంతో సతమతమవుతున్నారు. రోజువారీ విధులతోపాటు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న సర్వే పనులతో వారు పని ఒత్తిడితో ఆందోళన చెందుతున్నారు.
‘లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి గ్రామాభివృద్ధికి పెట్టిన. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పైసా రాలే. ఉండటానికి నాకు ఇల్లు లేదు. అందుకే నేను కట్టిన జీపీ భవనంలోనే నివాసం ఉంటున్న. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’ అ�
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రా మాల లబ్ధిదారులకు సీఎంఆర�
ని యోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. అ లంపూర్ చౌరస్తాలోని క్యాంప్ కార్యాలయం లో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబార క్, సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ �
నందిపేట్ అభివృద్ధి విషయంలో తాము తగ్గేదేలేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివ�
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఆదర్శ గ్రామ పంచాయతీ అయిన మరియపురం గ్రామ స్వరాజ్ అవార్డుకు ఎంపికైన ట్టు మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తెలిపా రు. అక్టోబర్ 17, 18, 19న తిరుపతిలో అగ్రశ్రీ సంస్థ ఆధ్వర్యంలో జరిగ
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
జ్యోతిష్మతి విద్యాసంస్థల అధినేతగా జువ్వాడి సాగర్రావు ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణలోనే సుపరిచితులు. చందుర్తి మం డలం మూడపల్లికి చెందిన ఆయనకు బా ల్యం నుంచే పుట్టిన ఊరంటే ప్రత్యేక అభిమా నం.
గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 46 రోజులు గడువు మాత్రమే ఉండడంతో వందశాతం లక్ష్యం సాధించేందుకు సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామ కా�
గడిచిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు అన్నింటా ఆదర్శంగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలనాపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కుగ్రామాలుగా ఉన్న అనేక గ్రామాలు.. పల్లెప్రగతి వంటి కార్యక్ర