ఆ ఊరికి వెళ్తే.. వీధి దీపాల బాగోగులు చూస్తున్న.. విద్యుత్ శాఖా మంత్రి బిజీగా కనిపిస్తారు. బడికి వెళ్తే.. విద్యార్థుల మంచి చెడులు విచారిస్తున్న విద్యాశాఖా మంత్రి ఉంటారు. ఊళ్లో ఎవరూ కట్టుదాటకుండా హోమ్మినస�
గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి తొలి విడతగా రూ.259. 36 కోట్లు విడుదలయ్యాయి.
‘అధికారం మాదే.. మేము చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి.. ఏది చెబితే అదే చేయాలి.. లేదంటే మంత్రి జూపల్లి కృష్ణారావుతో చెప్పి అధికారులను దూర ప్రాంతాలకు బదిలీ చేయిస్తాం.. గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమానికి ద�
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు అన్నారు. నూతనంగా ఎన్నికైన మండల సర్పంచులను గురువారం మండల పరిషత్ కార్యాలయంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించా�
జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలం నాన్చెరుతండాకు చెందిన సర్పంచ్ వెంకట్నాయక్ సోమవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో
నూతనంగా బాధ్యతలు స్వీకరించే పంచాయతీ పాలకవర్గాలు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ కోరారు. తన స్వగ్రామమైన పిండిప్రోలులో పంచాయతీ ఎన�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఫలితాలను చూసి రేవంత్రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్య
గ్రామాల అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగాయపల్లి తండాలోని జగదాంబ మాత సేవాలాల్ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చే
పల్లె జనం గులాబీ జెం డా వైపేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల పాలనలో ‘పల్లె ప్రగతి’తో గ్రామాలను అభివృద్ధి పథాన నడిపించిన కేసీఆర్ వెంట నిలిచేందుకు మెజారిటీ ప్రజానీకం బీఆర్ఎస్కే జై కొట్టింది.
బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, వినూత్న కార్యక్రమాలు అమలై తెలంగాణ పల్లెలు కేంద్రం నుంచి అవార్డులు పొందాయని, ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీమం�
పూలమ్మిన చోట కట్టెలమ్మిన పరిస్థితి ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని హంగులతో కళకళలాడిన పల్లెలు.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలయ్యాయి. ప్రభుత్వం మారిన మరుక్షణమ
గ్రామాల్లో ప్రజలు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఇందుకు నిదర్శనంగా బొగ్గులోని బండ (పాండవపురం) చెప్పవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండ గ్రామం సర్పం