రాష్ట్రంలో ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కలిసి ‘ఎలక్షన్ క్రి-థాన్ 2023 చాలెంజ్' పేరుతో వినూత్న పోటీని ప్రారంభిచాయి.
ఓటు వేయడం మనందరి హక్కు మాత్రమే కాదని, అది మన బాధ్యత అని ప్రధా న ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆధారితమైన ఎన్ఎండీసీ హైదరాబ
ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18, 19 సంవత్సరాల వయస్సున్న వారందరూ ఓటుహక్కు కో సం పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఓటర్ నమోదు, సవరణలకు సంబంధించిన ఫారం 6, 7, 8 ఆన్�
ఫాం 6, 7పై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల విధులు, ఓటరు జాబితాలు రూపొందించడంపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
నవంబర్ 26, 27, డిసెంబర్ 3, తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండాలని, విధులకు హాజరు కాకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు.
ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లను ఆదేశించారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉప ఎన్నిక జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
Munugode by poll | నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవ
మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు ఆరు సెక్యూరిటీ ఫీచర్స్తో కూడిన కొత్త ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)గా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్రాజ్ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బుద్ధ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరై.. విక�