ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు చేశామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్ జయంతి రోజున శుక్రవారం ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగుతాయిన్నారు.
రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పాపం చేసినప్పుడు తప్పక అనుభవించాల్సిందేనన్నారు. ఈడీని స్వచ్ఛందంగా తమ పని చేసుకునేల�
అమరావతి: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం పవన్ కల్యాణే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జరుగుతున్నది
అమరావతి: అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణతో పాటు తదుపరి చర్యలపై ఏపీ హైకోర్టు తాత్కాలికంగా ‘స్టే’ విధించిన విష�